పిల్లల బుద్ధిబలాన్ని పెంపొందించే 22 కథల పుస్తకం ఇది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు పుస్తకాల్లో లానే సమాజ శ్రేయస్సు, దేశభక్తి, సమష్టి కుటుంబ జీవిత విలువలు, స్నేహం, ఐకమత్యం వంటి ఎన్నో విషయాల్ని రేపటి తరానికి చిట్టి చిట్టి వాక్యాల్లో అందించే కథలు ఇవన్నీ. 

 

బుద్ధిబలం      పిల్లల కథలు
యు.విజయశేఖరరెడ్డి 
ధర 75 రూపాయలు పేజీలు 104
ప్రతులకు యు.భాగ్యలక్ష్మి, కూకట్‌పల్లి, హైదరాబాద్‌ –72 సెల్‌ 9959736475 మరియు ప్రముఖ పుస్తక దుకాణాలు