కవి, సాహితీ ప్రియుడు పి.వి.మూర్తిరాజు. వృత్తిరీత్యా సాంకేతిక కార్మికుడు. తొలికాన్పు ఖండకృతి, నవ వన్నెల మధ్యధరా కావ్యం రాశారు. తాజాగా ఆయన నయాగరా వెలువరించారు. ఆరునెలలు అమెరికాలో పర్యటించి నయాగరా జలపాతం అందాలకు ముగ్ధులై 98కవితలతో ఈ నయాగరా కావ్యం రాశారు. ఇందులో కొంత భట్టరాజుల ఘన చరిత్రనూ నిక్షిప్తం చేశారు. 

 

నయాగరా
నాట్య జలపాతం
పి.వి. మూర్తిరాజు (‘భట్ట’రాజు)
ధర అమూల్యం
పేజీలు 228
ప్రతులకు పి.వి.మూర్తిరాజు, సెల్‌ 9949125796