కర్ణాటకలో స్థిరపడిన తెలుగువాడు, ఆహార శాస్త్రవేత్త, సిరిధాన్యాల ఉద్యమకర్త డా.ఖాదర్వలీ రచన ‘సిరి ధాన్యాలు’ పుస్తకం. వీటిని తినడంవల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎందుకు తినాలి? అనే విషయాల్ని ఎంతో విపులంగా ఈ పుస్తకంలో వివరించారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన సిరిధాన్యాలవల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
సిరిధాన్యాలు
రచన డా. ఖాదర్వలి
సంకలనం యడ్లపల్లి వేంకటేశ్వరరావు
ధర 50 రూపాయలు
పేజీలు
ప్రతులకు రైతునేస్తం పబ్లికేషన్స్, హైదరాబాద్–04 ఫోన్ 0863–2286228