తత్వశాస్త్రాలు అధ్యయనం చేసి మనిషి అస్తిత్వంపై విలక్షణ ఆలోచనలతో రాజారావు రాసిన పదిహేడు వ్యాసాలివి. జాగరుకత, జ్ఞాపకం, ఆలోచన, భయం, అహంకారం, భాధావిముక్తి, ఉనికి, సత్యంవైపు ఆలోచన వంటి అనేక అంశాల్లో మనల్ని మనం సరికొత్తగా దర్శించుకుని, కొత్తగా బతకడానికి దోహదపడే తాత్విక వ్యాసాలివి. 

-లలితా త్రిపురసుందరి

సత్యంవైపు పయనం
మునిమడుగుల రాజారావు
‍ధర 60 రూపాయలు
పేజీలు 96
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, సలీమ్‌నగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430