నిజాయితీ నిబద్ధతగల రచయిత లింగమూర్తి (1922-74). ముప్ఫై ఏళ్లపాటు ప్రతి నిమిషం రచన లకే కేటాయించిన దీక్షాపరుడు. నలభయ్యేళ్ల తర్వాత వస్తున్న ఆయన రచనల్లో భాగంగా 24 కథలు, నాటికతో వెలువడిన మొదటి సంపుటమిది.
-లలితా త్రిపుర సుందరి
సింగరాజు లింగమూర్తి కథలు మొదటి సంపుటం
ధర: 170 రూపాయలు
పేజీలు: 244
ప్రతులకు: నవచేతన, ప్రజాశక్తి,
నవ తెలంగాణ బుక్హౌస్ బ్రాంచీలు