విశాఖలో ఆగస్టు 13న జలియన్వాలాబాగ్ నూరేళ్ళ సందర్భం
జలియన్వాలాబాగ్ ఉదంతం జరిగి వందేళ్ళయిన సందర్భంగా మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఆగస్ట్ 13 సా. 5.30గం.లకు విశాఖ పౌర గ్రంథాలయం హాల్లో ‘శతవత్సర జ్ఞాపక జ్వాల’ కార్య క్రమం జరుగుతుంది. పి.రాజేష్, వంగపండు ప్రసాదరావు, గరిమెళ్ళ నాగేశ్వరరావు, ఎల్.ఆర్. స్వామి తదితరులు పాల్గొంటారు.
రామతీర్థ