‘టోపీ జబ్బార్’ (వేంపల్లి షరీఫ్), ‘నిశ్శబ్ద శబ్దం’ (గొల్లపల్లిలక్ష్మి), ‘ముఖామి’ (స్కైబాబ, షాజహానల సంపాదకత్వంలో కవితా సంకల నం), ‘జీవ రహస్య లిపి’ (ఖాదర్ షరీఫ్) ఈ నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభ డిసెంబర్ 17 ఉ.10గం.లకు ఒంగోలులోని ఎల్.బి.జి. భవన్లో జరుగుతుంది. నబి. కె.ఖాన్, పి.రాజ్యలక్ష్మి, స్కైబాబ, పేరూరి మురళీకుమార్, మల్లవరపు రాజేశ్వరరావు, బా రహంతుల్లా తదితరులు పాల్గొంటారు.
- బహుజన రచయితల వేదిక