హైదరాబాద్లో జూలై 14న ‘ఆగదు మా ప్రయాణం’
నర్మదరెడ్డి ట్రావెలాగ్ ‘ఆగదు మా ప్రయాణం’ పరిచయ సభ జూలై 14 సా.5.30గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ నందు జరుగుతుంది. సభాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథి బుర్రా వెంకటేశం. ఎస్. వీరయ్య, నారాయణరావు తదితరులు పాల్గొంటారు.
- తంగిరాల చక్రవర్తి