అనంతోజు మోహన్ కృష్ణ కవితా సంపుటి ‘ఆలోచన చేద్దామా!’ ఆవిష్కరణ సభ జూన్ 25 సా.5గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ నందు జరుగుతుంది. జి.యా దగిరిరావు, ఎస్.వీరయ్య, తెలకపల్లి రవి, సుధామ, కొండేపూడి నిర్మల, కె.ఆనందాచారి, ఆర్.రమేష్ పాల్గొం టారు.
- తెలంగాణ సాహితి