అమృత లత - అపురూప అవార్డ్స్‌ 2018 ప్రదానం మే 13 సా.4.45గం.లకు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ముఖ్య అతిథులు: జయసుధ, శివరాజు సుబ్బలక్ష్మి. నవలారచన విభాగంలో అమృత జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇంద్రగంటి జానకీబాల, మన్నెం శారద స్వీకరిస్తారు. అపురూప పురస్కారాలకు ఎంపికైనవారు: బి. విజయభారతి, కె. వరలక్ష్మి, డి. సుజాతాదేవి, తిరునగరి దేవకీదేవి, ఎస్‌. ఉమాదేవి, సమ్మెట ఉమాదేవి, దీపికారెడ్డి, పాటిబండ్ల రజని, మమతా రఘువీర్‌, స్వప్న.

- నెల్లుట్ల రమాదేవి