మరిన్ని..
అనంతపురంలో సెప్టెంబర్ 15న నాలుగ అస్తిత్వాలు-నాలుగు నవలికలు
శాంతి నారాయణ రచనలు ‘నాలుగు అస్తిత్వాలు - నాలుగు నవలికలు’, ‘నాగలకట్ట సుద్దులు -2వ భాగం’ ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 15 ఉ.10గం.లకు వాల్మీకి భవనం, రుద్రం పేట, అనంతపురంలో జరుగుతుంది.
- విమలాశాంతి