న్యూఢిల్లీలో జూలై 17న కవి సమ్మేళనం
బోనాల జాతర సందర్భంగా న్యూఢిల్లీ-హైదరాబాద్ పాత నగర రచయితల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో కవి సమ్మేళనం ఈ నెల జూలై 17 సా.4గం.లకు తెలంగాణ భవన్లో జరుగుతుంది. ఎస్వీ సత్యనారాయణ, నెల్లుట్ల రమాదేవి, శోభా పేరిందేవి, చింతపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొంటారు.
- కె. హరనాథ్