ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో కర్నూల్‌లో కథకుల, కథాభి మానుల సమావేశం జరుగుతుంది. కథా పరిణామ క్రమం, ఇరుగుపొరుగు కథల ముచ్చట్లు, కథకులు నవలాకారులుగా ఎలా మారతారు, కథ-సార్వకాలీనత, సమకాలీనత, పిల్లల కథలు వంటి అంశాలపై కథకులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు. వివరాలకు 9849802521.

- జి. ఉమామహేశ్వర్‌