తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పిల్లలపై జరుగుతున్న దారుణాలపై స్పందించేందుకు ‘పసికూనలపై అత్యాచారాలు ఆపేద్దాం’ అనే కవి సమ్మేళన కార్యక్రమం ఆగస్టు 19 ఉ.12గం.లకు యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌ రామ్‌ జంట విగ్రహాల వద్ద జరుగుతుంది. వివరాలకు 998941 5571.

నల్లెల్ల రాజయ్య