హైదరాబాద్లో ఆగస్టు 20న ‘బతుకు బంతి’ కథా సంపుటి
శాంతి నారాయణ కథా సంపుటి ‘బతుకు బంతి’, కవితా సంపుటి ‘కొత్త అక్షరాలమై’ పుస్తకాల ఆవిష్కరణ సభ ఆగస్టు 20 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞానకేంద్రం, హైదరాబాద్ నందు జరుగుతుంది. ఏనుగు నరసింహారెడ్డి, కె. శివారెడ్డి, జగన్నాథ శర్మ, పాల్గొంటారు.
- పాలపిట్ట బుక్స్