హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన జనవరి 18 నుంచి 28వరకు తెలంగాణ కళా భారతి (ఎన్‌టిఆర్‌ స్టేడియం)లో జరుగబోవు చున్నది. పుస్తక ప్రదర్శనలో 10 రాష్ట్రాల నుంచి 250 ప్రచురణ కర్తలు, రచయితలు, విక్రేతలు పాల్గొననున్నారు. తొలిసారి తెలం గాణ రచయితలకు ఉచితంగా హాల్‌ కేటా యించాం. సాహితీ ప్రియులకు ఆహ్వానం.

- జూలూరు గౌరీ శంకర్‌