ఆగస్టు 11 నుంచి 15 దాకా వనపర్తిలోని పాలిటెక్నిక్ కాలేజీలో పుస్తక మహోత్సవం జరుగుతున్నది. ఇందులో భాగంగా రచయిత, కవులతో ముఖాముఖి; గ్రంథావి ష్కరణలు; కవి సమ్మేళనాలు ప్రతి రోజు సా.5గం.ల నుంచి ఉంటాయి. ఈ సభల్లో సి. నిరంజన్ రెడ్డి, శ్వేతా మహంతి, బి. లక్ష్మయ్య, జలజం సత్యనారాయణ, కోట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొంటారు.
కె. చంద్రమోహన్