కొండపల్లి నీహారిణి రచించిన ‘తెలంగాణ వేగుచుక్కలు - ఒద్దిరాజు సోదరులు’ (పరిశో ధన గ్రంథం), ‘ఎనిమిదో అడుగు’ కవితా సంపుటి ఆవిష్కరణ సెప్టెంబర్ 23 సా.5.30 గం.లకు తెలంగాణ సారస్వత పరిషత్తు, బొగ్గులకుంట, హైదరాబాదు నందు జరుగు తుంది. కె.వి.రమణాచారి, కోవెల సుప్రసన్నా చారి, ఎస్.వి. సత్యనారాయణ, దేవులపల్లి ప్రభాకర్రావు, అమ్మంగి వేణుగోపాల్, మోతు కూరు నరహరి తదితరులు పాల్గొంటారు.
- కొండపల్లి వేణుగోపాల్రావు