దేవరాజు మహారాజు రాసిన ‘నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబర్‌ 21 సా.5.30గం.లకు, టిపిఎస్‌కె హాల్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆమంచి నాగేశ్వరరావు, ఎస్‌. వినయకుమార్‌, సి.హెచ్‌ చంద్రశేఖర్‌ పాల్గొంటారు.

నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌