మోహన్ రుషి పుస్తం ‘దిమాక్ ఖరాబ్’ ఆవిష్కరణ ఆగస్టు 20 ఉ.10గం.లకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్.ఎస్.పి క్యాంప్గ్రౌండ్ పక్కననున్న మేరెడ్డి రామచంద్రా రెడ్డి స్మారక గ్రంథాలయంలో జరుగుతుంది. కట్టా శేఖర్రెడ్డి, సుబ్బారావు, అంబటి సురేంద్రరాజు, గోరటి వెంకన్న, శంకర్ కార్టూనిస్ట్, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారు.
- మోహన్ రుషి