ఐదు వేల సంవత్సరాల బహుజన చరిత్రను కవిత్వీకరిస్తూ గుడిపల్లి నిరంజన్‌ రాసిన ‘ఎరుక’ బహుజన మహోద్యమ దీర్ఘకావ్యం ఆవిష్కరణ సభ మే 20 ఉ.10గం.లకు జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, నాగర్‌ కర్నూల్‌లో జరుగు తుంది. గోరటి వెంకన్న, పసునూరి రవీందర్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, పరిమళ్‌, సంబరంజు రవి ప్రకాష్‌ తదితరులు పాల్గొంటారు.

- ఫూలే-అంబేడ్కర్‌ అధ్యయన వేదిక