విశాఖలో సెప్టెంబర్ 21న గురజాడ 156వ జయంతి సభ
గురజాడ 156వ జయంతి సభ మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21 సా.5.30గం.లకు విశాఖపట్నం పౌర గ్రంథాలయం మినీ హాల్లో జరుగుతుంది. ఎల్.ఆర్. స్వామి, జి. నాగేశ్వరరావు, పివి. రమణమూర్తి తదితరులు పాల్గొంటారు. ‘గురజాడ స్ఫూర్తి మూర్తులు’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది.
రామతీర్థ