తెలకపల్లి రవి రాసిన ‘గురజాడ యుగస్వరం’ గ్రంథావిష్కరణ నవంబర్ 19 సా.6గం.లకు గురజాడ కేంద్ర గ్రంథాలయం, విజయనగరంలో జరుగుతుంది. ఆహ్వానం పి.యస్. శ్రీనివాస్, ప్రారంభ గీతం చి. ప్రీతి, ఆవిష్కర్త బివిజి శంకరరావు, గ్రంథ సమీక్ష రామతీర్థ, సందేశం గంటేడ గౌరినాయుడు, ఆప్తవాక్యం ఈశ్వరీ మోహన్, రచయిత స్పందన తెలకపల్లి రవి, సభాధ్య క్షులు పాయల మురళీ కృష్ణ.
- ప్రజాశక్తి బుక్ హౌస్