కాకినాడలో డిసెంబర్ 10న ఇస్మాయిల్ కవిత్వ పురస్కార సభ
ఇస్మాయిల్ కవిత్వ పురస్కారాన్ని బొల్లోజు బాబా స్వీకరిస్తారు. ఈ సభ డిసెంబర్ 10 సా.4.30ని.లకు రోటరీ సమావేశ మందిరం, కాకినాడ నందు జరుగుతుంది. అద్దేపల్లి జ్యోతి, దాట్ల దేవదానంరాజు, ఆకెళ్ళ రవి ప్రకాష్, శిఖామణి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి పాల్గొంటారు.
- ఇస్మాయిల్ మిత్రమండలి