జాయిస్‌ రచనకు చింతపట్ల సుదర్శన్‌ అనువాదం ‘యువకళాకారుని ఆత్మగీతం’ ఆవిష్కరణ సభ జూలై 16 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాల్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, కె. శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, సిద్ధార్థ తదితరులు పాల్గొటారు.

- పాలపిట్ట బుక్స్‌