సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి పంచమ వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 28 ఉ.10గం.లకు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడపలో వర్ధంతి సభ, స్మారకోపన్యాసం ఉంటాయి. అత్తిపల్లి రామచంద్రారెడ్డి, షేక్ హుసేన్ సత్యాగ్ని, శలాక రఘునాథ శర్మ తదితరులు పాల్గొంటారు.
-మూల మల్లికార్జునరెడ్డి