జానమద్ది హనుమచ్ఛాస్త్రి 93వ జన్మదిన సందర్భంగా జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో అక్టోబర్‌ 22న కడప సి.పి. బ్రౌన్‌ గ్రంథాలయంలో జరగనున్న సభలో కోరుకొండ బుచ్చిరాజుకు 6వ గ్రంథాలయ సేవా పురస్కారాన్ని ఇస్తున్నారు. సభలో కె.వి. రమణాచారి, మండలి బుద్ధ ప్రసాద్‌, వి.వి.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొంటారు.

- జానమద్ది విజయభాస్కర్‌