డా.ఎన్‌.గోపి రచించిన ‘జీవనభాష’ కవితా సం పుటి ఆవిష్కరణ జూన్‌25 సా.6గం.లకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. కె.రామచంద్రమూర్తి, మామిడి హరికృష్ణ, వోలేటి పార్వతీశం, టి.మోహన్‌ సింగ్‌, బైస దేవదాసు, వై. రామకృష్ణా రావు, సీతారాం అతిథులుగా పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్స్‌ థియే టర్స్‌వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

 

- మద్దాళి రఘురాం