వఝల శివకుమార్ కవిత్వం ‘కలల సాగు’ ఆవిష్కరణ సభ నవంబర్ 19 సా.5గం.లకు రవీంద్ర భారతి మినీహాలులో జరుగుతుంది. అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, ఆవిష్కర్త కె.శివారెడ్డి, పుస్తక పరిచయం పెన్నా శివరామకృష్ణ. ఆత్మీయ అతిథులుగా నందిని సిధారెడ్డి, మంగారి రాజేందర్ (జింబో), మామిడి హరికృష్ణ, అయాచితం శ్రీధర్, వారాల ఆనంద్ తదితరులు పాల్గొంటారు.
- తెలంగాణ వికాస సమితి