యానాంలో మే 19న కందుకూరి శత వర్ధంతి
కవిసంధ్య ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సభ మే 19 సా.4గం.లకు యానాంలోని గీతాభవనం ఆడిటోరియంలో జరుగుతుంది. వాడ్రేవు సుందరరావు, పి. పద్మజావాణి, తలారి వాసు, దాట్ల దేవదానంరాజు, మధునాపంతుల భాస్కరరెడ్డి తది తరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కవిసంధ్య -19 కందుకూరి శత వర్ధంతి ప్రత్యేక సంచిక ఆవి ష్కరణ జరుగుతుంది. కవి సమ్మేళనం కార్యక్రమం ఉంటుంది.
దాట్ల దేవదానం రాజు