హైదరాబాద్లో జనవరి 28న కవి సమ్మేళనానికి ఆహ్వానం
ఫేస్బుక్ బృందం ‘సాహితీ సేవ’ జనవరి 28, 2018న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించనున్న ‘కవితా శిశిరం’- శతకవి సమ్మేళనానికి కవులకు ఆహ్వానం. పాల్గొనే ప్రతి కవికీ ప్రశంసా పత్రం, సన్మానం ఉంటాయి. కవిత 20పంక్తులకు మించ కూడదు. ఈ శత కవి సమ్మేళనానికి విశిష్ట అతిథులు హాజరవుతారు. కవులు తమ పేర్లు నమోదు చేసుకొనేందుకు రోచిష్మాన్ 09444012279, బిక్కి కృష్ణ 8374439053 నంబర్లలో సంప్రదించాలి.
- రోచిష్మాన్