మేడ్చల్లో మే 1న కవి సమ్మేళనం
మేడ్చల్లోని చంటి ప్రసన్న కేంద్రం మే నెల 1వ తేదీన రజతోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా కవి సమ్మేళనం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పాల్గొన దలచిన కవులు ఏదైనా సామాజిక అంశంపై 20 పంక్తుల్లో పద్యంగాని, వచన కవితగాని, పాటగానీ ఏప్రిల్ 26లోగా ఈమెయిల్ suryaprakashrao2014@gmail.com కు పంపాలి. వివరాలకు: 7780740694.
- రాజీవ లక్ష్మీవాసన్