హైదరాబాద్లో ఆగస్టు 24న కవి సంధ్య
సాహిత్య అకాదెమి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ‘కవిసంధ్య’ కార్యక్రమంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి తమ కవితలను చదివి ఆహూతులతో ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమం ఆగస్టు 24 సా.5.30గం.లకు రవీంద్రభారతి, నాంపల్లి, హైదరాబాద్నందు జరుగుతుంది.
- వాసిరెడ్డి నవీన్