కవిసంగమం సిరీస్-36 (మూడు తరాల కవి సంగమం)లో ఎండ్లూరి సుధాకర్, నాగిళ్ల రమేష్, సరసిజ పెనుగొండ, వేణుగోపాల్ జుజ్జూరి, రమేష్కార్తీక్ నాయక్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం జనవరి 21 సా.6గం.లకు గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్ నందు జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ కవితా పురస్కార స్వీకర్త మెర్సీ మార్గరెట్కు అభినందన ఉంటుంది.
- యాకూబ్