మూడు తరాత కవిసంగమం సిరీస్‌-38 ఏప్రిల్‌ 29న సా.6గం.లకు తెలంగాణ సారస్వత పరిషత్‌, బొగ్గులకుంట, తిలక్‌ రోడ్‌, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. పాల్గొను కవులు: జీవన్‌, గుడిపల్లి నిరంజన్‌, కెపి లక్ష్మీనర్సింహ, స్వాతి శ్రీకర్‌, కాసుల రవికుమార్‌.

- యాకూబ్‌