కవిసంగమం సిరీస్ - 35 ‘మూడు తరాల కవిసంగమం’ కార్యక్రమం నవంబర్ 19 సా.6గం.లకు గోల్డెన్ థ్రెషోల్డ్, ఆబిడ్స్, హైదరాబాద్ నందు జరుగుతుంది. నిజం (శ్రీరామ మూర్తి), కాసుల ప్రతాపరెడ్డి, మెట్టా నాగేశ్వరరావు, నస్రీన్ ఖాన్, అరుణాంక్ లత పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా రవి వీరెల్లి కవితా సంపుటి ‘కుందాపన’ ఆవిష్కరణ ఉంటుంది.
- యాకూబ్