హైదరాబాద్లో ఆగస్టు 18న ‘వ్యతిరిక్త ప్రవాహమ్’ కవితా సంపుటి
సత్యోదయ్ కవిత్వ సంపుటి ‘వ్యతిరిక్త ప్రవాహమ్’ ఆవిష్కరణ సభ ఆగస్టు 18 ఉ.10.30గం.లకు షోయబ్ హాల్, సుందర య్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ నందు జరుగుతుంది. గూడూరు మనోజ, కె. శ్రీనివాస్, జయధీర్ తిరుమల రావు, ఎకె ప్రభాకర్ తదితరులు పాల్గొంటారు.
బేర్ఫూట్ పేజెస్