తెలంగాణ సాహిత్య అకాడమి నెల నెలా ‘కావ్యపరిమళం’ శీర్షిక క్రమంలో మే 11 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌లో గోనబుద్ధారెడ్డి రామాయణంపై కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తారు. సభకు అధ్యక్షత: నందిని సిధారెడ్డి.

- ఏనుగు నరసింహారెడ్డి