హైదరాబాద్లో ఫిబ్రవరి 13న కేశవరెడ్డి సాహిత్యంపై సభ
కేశవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఛాయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న సా.6గం.లకు హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమల్గూడ లో జరిగే సభలో సుమనస్పతిరెడ్డి, మల్లెగోడ గంగాప్రసాద్, దూలం సత్యనారాయణ కేశవరెడ్డి సాహిత్యంపై ప్రసంగిస్తారు.
- కేశవరెడ్డి మిత్రులు