కేశవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఛాయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న సా.6గం.లకు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌, దోమల్‌గూడ లో జరిగే సభలో సుమనస్పతిరెడ్డి, మల్లెగోడ గంగాప్రసాద్‌, దూలం సత్యనారాయణ కేశవరెడ్డి సాహిత్యంపై ప్రసంగిస్తారు.

- కేశవరెడ్డి మిత్రులు