కొలకలూరి భాగీరథి పురస్కారం-2019 (విమర్శ)కి బిక్కి కృష్ణ (‘కవిత్వం-డిక్షన్‌’), కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం-2019 (పరిశోధన)కి రాజావాసి రెడ్డి మల్లీశ్వరి (‘నుడి గుడి’) ఎంపికయ్యారు. ఫిబ్రవరి 26 సా.6గం.లకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే సభలో వీరికి పురస్కార ప్రదానం జరుగుతుంది.

కొలకలూరి మధుజ్యోతి, సుమకిరణ్‌