కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారానికి శిరంసెట్టి కాంతారావు (‘వ్యూహం’), సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి (‘ఒక్క వాన చాలు’); కొలకలూరి భాగీరథి కథానికా పురస్కారానికి స.వెం. రమేశ్‌ (‘కతల గంప’), శాంతినారాయణ (‘కొండచిలువ’), షాజహానా (‘లద్దాఫ్ని’) ఎంపికయ్యారు. వీరికి పురస్కార ప్రదానం ఫిబ్రవరి 26 సా.6.30గం.లకు ఎన్‌.టి.ఆర్‌ కళా ప్రాంగణం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో జరుగుతుంది. 
- కొలకలూరి మధుజ్యోతి