సిద్దిపేటలో సెప్టెంబర్ 29న ‘మంజీరా’ వార్షికోత్సవం
మంజీరా రచయితల సంఘం వార్షికో త్సవం సెప్టెంబర్ 29న రెడ్డి సంక్షేమ భవన్, సిద్దిపేటలో జరుగుతుంది. ఘంటా చక్రపాణి, ఓల్గా, నందిని సిధా రెడ్డి, దేశపతి శ్రీనివాస్, కాత్యాయనీ విద్మహే తదితరులు పాల్గొంటారు.
తైదల అంజయ్య