మరిన్ని..
మహబూబ్నగర్లో ఆగస్టు 23న ‘మూల మలుపు’ కవితా సంపుటి
ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘మూల మలుపు’ పరిచయ సభ ఆగస్టు 23 ఉ.10.30గం.లకు మహబూబ్ నగర్ మెట్టుగూడలోని లిటిల్స్కాలర్ స్కూల్లో జరుగుతుంది.
- భీంపల్లి శ్రీకాంత్