హైదరాబాద్లో సెప్టెంబర్ 22న ‘మౌనసాక్షి’ కథా సంపుటి
వేణు నక్షత్రం కథా సంపుటి ‘మౌన సాక్షి’ ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 22 సా.6గం.లకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతుంది. దేశపతి శ్రీని వాస్, నందిని సిధారెడ్డి, కె. శ్రీనివాస్, గోరెటి వెంకన్న, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు.
సంపత్ కుమార్