వేణు నక్షత్రం కథా సంపుటి ‘మౌన సాక్షి’ ఆవిష్కరణ సభ సెప్టెంబర్‌ 22 సా.6గం.లకు హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరుగుతుంది. దేశపతి శ్రీని వాస్‌, నందిని సిధారెడ్డి, కె. శ్రీనివాస్‌, గోరెటి వెంకన్న, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు.

సంపత్‌ కుమార్‌