విజయవాడలో అక్టోబర్ 15న ‘ముందడుగు’ ఆవిష్కరణ సభ
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో అడిగోపుల వెంకట రత్నమ్ రచించిన కవితాసంపుటి ‘ముందడుగు’ ఆవిష్కరణ అక్టోబర్ 15 ఉ.10.30ని.లకు హోటల్ ఐలాపురం ఏ.సీ హాలు, గాంధీనగర్, విజయవాడలో జరుగుతుంది. సభాధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బ య్య, ముఖ్య అతిథి & ఆవిష్కర్త మండలి బుద్ధప్రసాద్.
- కలిమిశ్రీ