ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఆధ్వర్యంలో అడిగోపుల వెంకట రత్నమ్‌ రచించిన కవితాసంపుటి ‘ముందడుగు’ ఆవిష్కరణ అక్టోబర్‌ 15 ఉ.10.30ని.లకు హోటల్‌ ఐలాపురం ఏ.సీ హాలు, గాంధీనగర్‌, విజయవాడలో జరుగుతుంది. సభాధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బ య్య, ముఖ్య అతిథి & ఆవిష్కర్త మండలి బుద్ధప్రసాద్‌.

- కలిమిశ్రీ