విజయవాడలో సెప్టెంబర్ 8,9 తేదీల్లో నవ్యాంధ్ర రచయితల సంఘం వేడుకలు
నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు సెప్టెంబరు 8, 9 తేదీల్లో విజయవాడలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ‘తెలుగు భాషాభివృద్ధిలో రచయితలు - కవులు’ అనే అంశంపై మూడు వందల మంది కవులు కవితా గానం చేస్తారు. ఇంకా పుస్తకావిష్కరణలు, ప్రసంగాలు, సత్కారాలు ఉంటాయి. వివరాలకు 92464 15150, 83744 39053.
కృష్ణ బిక్కి