హైదరాబాద్లో సెప్టెంబర్ 16న ‘నీళ్లలోని చేప’ కవితా సంపుటి
బాల సుధాకర్ మౌళి 3వ కవితా సంపుటి ‘నీళ్లలోని చేప’ ఆవి ష్కరణ సభ సెప్టెంబర్ 16 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్లో జరుగుతుంది. యాకూబ్, కె.శివారెడ్డి, ఎన్.వేణుగోపాల్ తదితరులు పాల్గొంటారు.
కవి సంగమం