మరిన్ని..
హైదరాబాద్లో జూలై 12న నవలా స్రవంతి
తెలంగాణ సాహిత్య అకాడమి నెల నెలా ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12 సా.6గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్సు హాలులో బి.ఎన్. శాస్త్రి రాసిన నవల ‘వాకాటక మహా దేవి’పై శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగం ఉంటుంది.
ఏనుగు నరసింహారెడ్డి