కుప్పిలి పద్మ, వెంకట్‌ సిద్ధారెడ్డి సంపాదకత్వంలో కొత్త కథ 2018 ఆవిష్కరణ మే 13 ఉ.10.45గం.ల నుంచి డా. నందమూరి తారకరామారావు కళామందిరం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌ నందు జరుగుతుంది.

- రైటర్స్‌ మీట్‌ పబ్లికేషన్స్‌