Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
జరగబోయే సాహిత్య కార్యక్రమాలు
డిసెంబర్ 29న వోలేటి పార్వతీశానికి అవార్డు ప్రదానం
డిసెంబర్ 29న వోలేటి పార్వతీశానికి అవార్డు ప్రదానం
చిక్కడపల్లి, డిసెంబర్26(ఆంధ్రజ్యోతి):
రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, త్యాగరాయగానసభ, తరుణ సాహితీ సమితి ఆధ్వర్యంలో పోలాప్రగడ సత్యనారాయణమూర్తి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డా. వోలేటి పార్వతీశానికి అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ఆసంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎంవీ రమణకుమారి, ప్రధానకార్యదర్శి ఎంవీ సుబ్బలక్ష్మి తెలిపారు. ప్రముఖ రచయిత, నంది అవార్డుగ్రహీత, బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్, కథలు, నవలలు అనేకం రాసినటువంటి పోలాప్రగడ సత్యనారాయణమూర్తి జయంతి సందర్భంగా ఈనెల 29న సాయంత్రం త్యాగరాయగానసభలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత్రి డా. ఆలూరి విజయలక్ష్మి హాజరవుతారని, కవి వాడ్రేవు సత్యప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, లక్ష్మీనారాయణమూర్తి, సినీ నటుడు జెన్నీ పాల్గొంటారన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.